స్వాతంత్రోద్యమ కార్యకర్తలకు శిక్షణ కేంద్రంగానూ, స్వాతంత్రోద్యమ నాయకులకు ఆశ్రమ ఆవాసం గాను గాంధీ మహాత్ముడు మూడు పర్యాయాలు విచ్చేసి చరిత్రకెక్కిన పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం వెలసిల్లిన నేల ఇది. గాంధీ ఆశ్రమం ( పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం), గ్రామ శివాలయం , పెన్నానది, DIET కళాశాల,ప్రభుత్వ ఊన్నత పాటశాల , విశాలమైన క్రీడా మైదానం తో, పచ్చని పంట పొలాలతో కలకలలాడుతూ ఊండే గ్రామం పల్లిపాడు గ్రామం.
Saturday, December 26, 2015
Wednesday, December 23, 2015
Sunday, December 13, 2015
Friday, December 11, 2015
నెల్లూరు జిల్లా పర్యాటక శాఖ అద్వర్యంలో పినాకిని సత్యగ్రహ ఆశ్రమం లో స్వచ్చ భారత్ కార్యక్రమం
ఈ కార్యక్రమంను నెల్లూరు జిల్లా అడిసనల్ జాయింట్ కలెక్టర్ సల్మాన్ రాజ్ కుమార్ గారు ప్రారంబించారు.
ఈ కార్యక్రమం లో పాల్గొన్న టీచర్ ట్రైనింగ్ విద్యార్ధులకు స్వచ్చ భారత్ ఆవశ్యకతను మరియు గాంధీ గారి ఆత్మకథ పుస్తకం గురించి తెలియజేసారు.
ఈ కార్యక్రమ నిర్వాహకులు :
M . నాఘబుశనం గారు DTO(aptdc) district tourism officer.
TSV.నారయణ DVM(aptdc)
మరియు ఆశ్రమ కమిటి సభులు పాల్గొన్నారు
Thursday, December 10, 2015
Tuesday, December 8, 2015
Subscribe to:
Posts (Atom)